Latest News

India win by 9 wickets

ఇంగ్లాండ్ తో జరిగిన 4వ వన్డే లో భారత్  9 వికెట్స్ తేడాతో గెలిచింది . మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 206 పరుగులు చేసింది . 207 టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంబించిన  భారత్  విజయ లక్ష్యాని సులువుగా సాదించింది . ఈ  గెలుపుతో బారత్ 5 వన్డే  ఎ సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది . రహనే (106),దావాన్ (97*) పరుగల తో నాటౌట్ గ నిలిచాడు.   భారత్ కు అత్యదిక విజయాలను అందించిన కెప్టెన్ గా  ధోని (91) రికార్డు సాదించాడు . 24 years తరవాత టీం ఇండియా సిరీస్ ని కైవసం చేసుకొని సరికొత చరిత్ర ను లీకించారు

No comments:

Post a Comment

TelugodiMovies Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.
Published By Gooyaabi Templates